AP Cabinet: సమావేశం నుంచి ఏడ్చుకుంటూ బయటకు వచ్చిన మంత్రి మండిపల్లి.. చంద్రబాబు కీలక హామీ.!

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన భేటీలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఈ క్రమంలోనే అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మదనపల్లెలో కలపాలని నిర్ణయించటంతో.. రాయచోటి ఎమ్మెల్యే, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. కేబినెట్‌ భేటీలోనే కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు మంత్రిని ఓదార్చారు. రాయచోటి అభివృద్ధికి అండగా ఉంటామని.. మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. .

AP Cabinet: సమావేశం నుంచి ఏడ్చుకుంటూ బయటకు వచ్చిన మంత్రి మండిపల్లి.. చంద్రబాబు కీలక హామీ.!
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన భేటీలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఈ క్రమంలోనే అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మదనపల్లెలో కలపాలని నిర్ణయించటంతో.. రాయచోటి ఎమ్మెల్యే, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. కేబినెట్‌ భేటీలోనే కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు మంత్రిని ఓదార్చారు. రాయచోటి అభివృద్ధికి అండగా ఉంటామని.. మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. .