పంచాయతీ నిధులు అడ్డుగోలుగా ఖర్చుపెట్టినట్లు స్థానికుడు గల్లా శ్రీనివాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు.దీంతో తిరుపతి డీఎల్పీవో సురేష్ నాయుడు ఏప్రిల్లో మంగంపేట పంచాయతీ కార్యాలయానికి చేరుకుని సంబంధిత రికార్డులను సీజ్ చేసి జిల్లా కార్యాలయానికి తరలించారు.
పంచాయతీ నిధులు అడ్డుగోలుగా ఖర్చుపెట్టినట్లు స్థానికుడు గల్లా శ్రీనివాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు.దీంతో తిరుపతి డీఎల్పీవో సురేష్ నాయుడు ఏప్రిల్లో మంగంపేట పంచాయతీ కార్యాలయానికి చేరుకుని సంబంధిత రికార్డులను సీజ్ చేసి జిల్లా కార్యాలయానికి తరలించారు.