కరుణించని నైరుతి రుతు పవనాలు

మృగశిర కార్తె వచ్చిందంటే పల్లెసీమల్లో రైతులు వేరుశనగ విత్తుతూ బిజీగా కనబడుతుంటారు. అలాంటిది ఈ కార్తె వచ్చి వారం గడచినా జిల్లాలో ఎక్కడా చేలల్లో రైతుల సందడే కనపడటం లేదు. కేరళం రాష్ట్రాన్ని దాటిన నైరుతి రుతుపవనాలు జిల్లాను తాకి ఎనిమిది రోజులవుతున్నా ఒక్క రోజు తప్ప మిగిలిన రోజుల్లో చినుకు కురవలేదు.

కరుణించని నైరుతి రుతు పవనాలు
మృగశిర కార్తె వచ్చిందంటే పల్లెసీమల్లో రైతులు వేరుశనగ విత్తుతూ బిజీగా కనబడుతుంటారు. అలాంటిది ఈ కార్తె వచ్చి వారం గడచినా జిల్లాలో ఎక్కడా చేలల్లో రైతుల సందడే కనపడటం లేదు. కేరళం రాష్ట్రాన్ని దాటిన నైరుతి రుతుపవనాలు జిల్లాను తాకి ఎనిమిది రోజులవుతున్నా ఒక్క రోజు తప్ప మిగిలిన రోజుల్లో చినుకు కురవలేదు.