మాజీ ఎమ్మెల్యే, మజ్లిస్ పార్టీ జనరల్ సెక్రటరీ సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ(72) అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత సలాహుద్దీన్ ఓవైసీకి సన్నిహితుడుగా గుర్తింపు పొందిన ఖాద్రీ.., మజ్లిస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
మాజీ ఎమ్మెల్యే, మజ్లిస్ పార్టీ జనరల్ సెక్రటరీ సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ(72) అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత సలాహుద్దీన్ ఓవైసీకి సన్నిహితుడుగా గుర్తింపు పొందిన ఖాద్రీ.., మజ్లిస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.