జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు 203 మలేరియా కేసులు నమోదయ్యాయని జిల్లా మలేరియా అధికారి కిముడు వరహాలుదొర తెలిపారు. ఆయన శుక్రవారం అసిస్టెంట్ మలేరియా అధికారి ఏజె సత్యనారాయణతో కలిసి మండలంలోని కోనాంలో పర్యటించారు.
జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు 203 మలేరియా కేసులు నమోదయ్యాయని జిల్లా మలేరియా అధికారి కిముడు వరహాలుదొర తెలిపారు. ఆయన శుక్రవారం అసిస్టెంట్ మలేరియా అధికారి ఏజె సత్యనారాయణతో కలిసి మండలంలోని కోనాంలో పర్యటించారు.