మంత్రాల నెపంతో కొట్టి చంపారు..డెడ్ బాడీని తీసుకెళ్లి అడవిలో కాల్చేసి పరార్

ఖానాపూర్, వెలుగు: మంత్రాల నెపంతో వృద్ధుడిని హత్య చేసి, డెడ్‌బాడీని కాల్చి వేసిన ఘటన నిర్మల్‌ జిల్లాలో జరిగింది. కేసు వివరాలను నిర్మల్‌ అడిషనల్‌ ఎస్పీ ఉపేందర్‌రెడ్డి శనివారం వెల్లడించారు.

మంత్రాల నెపంతో కొట్టి చంపారు..డెడ్ బాడీని తీసుకెళ్లి అడవిలో కాల్చేసి పరార్
ఖానాపూర్, వెలుగు: మంత్రాల నెపంతో వృద్ధుడిని హత్య చేసి, డెడ్‌బాడీని కాల్చి వేసిన ఘటన నిర్మల్‌ జిల్లాలో జరిగింది. కేసు వివరాలను నిర్మల్‌ అడిషనల్‌ ఎస్పీ ఉపేందర్‌రెడ్డి శనివారం వెల్లడించారు.