మోదీ, అమిత్‌‌ షా అండతోనే  తెలంగాణపై తేజస్వి విషం : ఆది శ్రీనివాస్‌‌

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అండతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య విషం చిమ్మారని విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు.

మోదీ, అమిత్‌‌ షా అండతోనే  తెలంగాణపై తేజస్వి విషం : ఆది శ్రీనివాస్‌‌
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అండతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య విషం చిమ్మారని విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు.