మాదాపూర్లో 3 వేల కోట్ల ప్రభుత్వ భూమికి హైడ్రా ఫెన్సింగ్
మాదాపూర్లో 3 వేల కోట్ల ప్రభుత్వ భూమికి హైడ్రా ఫెన్సింగ్
మాదాపూర్ సైబర్టవర్స్కు చేరువలో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. దాదాపు రూ.3 వేల కోట్ల విలువైన భూమి చుట్టూ బుధవారం ఫెన్సింగ్ వేసింది.
మాదాపూర్ సైబర్టవర్స్కు చేరువలో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. దాదాపు రూ.3 వేల కోట్ల విలువైన భూమి చుట్టూ బుధవారం ఫెన్సింగ్ వేసింది.