మ్యూజియం నిర్మాణ పనులు వేగవంతం

లంబసింగి గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ(ఎంవోటీఏ) డైరెక్టర్‌ దీపాలి మసిర్‌కర్‌ ఆదేశించారు.

మ్యూజియం నిర్మాణ పనులు వేగవంతం
లంబసింగి గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ(ఎంవోటీఏ) డైరెక్టర్‌ దీపాలి మసిర్‌కర్‌ ఆదేశించారు.