మహిళలకు శుభవార్త.. మరో పథకం అమలుకు ప్రభుత్వం సిద్దం..

మహిళల కోసం ఏపీ ప్రభుత్వం మరో పథకం ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. మధ్యాహ్న భోజన పథకంలో స్మార్ట్ కిచెన్ల బాధ్యతలను వారికి అప్పగించే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాలో అమలవుతోండగా.. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఈ పథకం వివరాలు ఇలా..

మహిళలకు శుభవార్త.. మరో పథకం అమలుకు ప్రభుత్వం సిద్దం..
మహిళల కోసం ఏపీ ప్రభుత్వం మరో పథకం ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. మధ్యాహ్న భోజన పథకంలో స్మార్ట్ కిచెన్ల బాధ్యతలను వారికి అప్పగించే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాలో అమలవుతోండగా.. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఈ పథకం వివరాలు ఇలా..