రూ.10 లక్షల కోట్లు అప్పు మిగిల్చి ఖజానా ఖాళీ చేశారు: విజయ్
రూ.10 లక్షల కోట్లు అప్పు మిగిల్చి ఖజానా ఖాళీ చేశారు: విజయ్
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విజయ్ తొలి ప్రసంగంలోనే గత డీఎంకే ప్రభుత్వంపై విసుర్లు విసిరారు. గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు రుణం మిగిల్చిందని, 2021-2026కు సంబంధించి తమిళనాడు ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటించారు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విజయ్ తొలి ప్రసంగంలోనే గత డీఎంకే ప్రభుత్వంపై విసుర్లు విసిరారు. గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు రుణం మిగిల్చిందని, 2021-2026కు సంబంధించి తమిళనాడు ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటించారు.