రాజ్యసభ సీటు అమ్ముకున్నారు.. ఆప్‌పై హర్భజన్ సంచలన ఆరోపణలు..

టీమిండియా మాజీ క్రికెటర్, రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో రాజ్యసభ సీటు అమ్ముకుందని ఆరోపణలు చేశారు. ఆప్ నుంచి రాజ్యసభకు ఎంపికైన హర్భజన్ ఇటీవల మరికొందరితో కలిసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

రాజ్యసభ సీటు అమ్ముకున్నారు.. ఆప్‌పై హర్భజన్ సంచలన ఆరోపణలు..
టీమిండియా మాజీ క్రికెటర్, రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో రాజ్యసభ సీటు అమ్ముకుందని ఆరోపణలు చేశారు. ఆప్ నుంచి రాజ్యసభకు ఎంపికైన హర్భజన్ ఇటీవల మరికొందరితో కలిసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.