రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందిస్తున్న ఎమ్మెల్యే గోవిందరావు

రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలతోనే రైతులకు పూర్తిస్దాయి హక్కులు కలుగుతాయని ఎమ్మెల్యే మా మిడి గోవిందరావు తెలిపారు.

రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందిస్తున్న ఎమ్మెల్యే గోవిందరావు
రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలతోనే రైతులకు పూర్తిస్దాయి హక్కులు కలుగుతాయని ఎమ్మెల్యే మా మిడి గోవిందరావు తెలిపారు.