రైతులకు బీజేపీ శనిలా తయారైంది: వేముల వీరేశం

తెలంగాణలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని ప్రభుత్వ విప్ వేముల వీరేశం తెలిపారు. రైతులకు బీజేపీ ఓ శనిలా తయారైందని విమర్శించారు.

రైతులకు బీజేపీ శనిలా తయారైంది: వేముల వీరేశం
తెలంగాణలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని ప్రభుత్వ విప్ వేముల వీరేశం తెలిపారు. రైతులకు బీజేపీ ఓ శనిలా తయారైందని విమర్శించారు.