kumaram bheem asifabad- దిందా గ్రామంలో ఉద్రిక్తత

మండలంలోని దిందా గ్రామంలో మంగళవారం అటవీ శాఖాధికారులు, పోడు రైతుల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అటవీ భూముల సరిహద్దుల్లో కందకాలు తవ్వించేందుకు అటవీ శాఖ అధికారులు దిందా గ్రామ పరిసర ప్రాంతాలకు మంగళవారం ఉదయం చేరుకున్నారు. విషయం తెలుసుకున్న దిందా గ్రామ రైతులు అక్కడికి వచ్చి ఆ భూముల్లో తాము సాగు చేసుకుంటున్నామని, కందకాలు తవ్వవద్దని అభ్యంతరం వ్యక్తం చేశారు.

kumaram bheem asifabad- దిందా గ్రామంలో ఉద్రిక్తత
మండలంలోని దిందా గ్రామంలో మంగళవారం అటవీ శాఖాధికారులు, పోడు రైతుల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అటవీ భూముల సరిహద్దుల్లో కందకాలు తవ్వించేందుకు అటవీ శాఖ అధికారులు దిందా గ్రామ పరిసర ప్రాంతాలకు మంగళవారం ఉదయం చేరుకున్నారు. విషయం తెలుసుకున్న దిందా గ్రామ రైతులు అక్కడికి వచ్చి ఆ భూముల్లో తాము సాగు చేసుకుంటున్నామని, కందకాలు తవ్వవద్దని అభ్యంతరం వ్యక్తం చేశారు.