రైతులకు మేలు చేసేది కూటమి ప్రభుత్వం

రాష్ట్రంలో రైతులకు మేలుచేసేది కూట మి ప్రభుత్వమని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ అన్నారు. పీఏసీఎస్‌ కార్యాలయం వద్ద సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

రైతులకు మేలు చేసేది కూటమి ప్రభుత్వం
రాష్ట్రంలో రైతులకు మేలుచేసేది కూట మి ప్రభుత్వమని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ అన్నారు. పీఏసీఎస్‌ కార్యాలయం వద్ద సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.