క్లోహీ, రోహిత్ సహా ప్రతి ఒక్కరూ రెండు మ్యాచులు ఆడాల్సిందే: భారత క్రికెటర్లకు బీసీసీఐ ఆదేశం

భారత క్రికెటర్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. 2025, డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న దేశవాళీ లీగ్ విజయ్ హజారే ట్రోఫీలో ప్రస్తుత భారత ఆటగాళ్లందరూ కనీసం రెండు మ్యాచ్‌లు ఆడాలని ఆదేశించింది.

క్లోహీ, రోహిత్ సహా ప్రతి ఒక్కరూ రెండు మ్యాచులు ఆడాల్సిందే: భారత క్రికెటర్లకు బీసీసీఐ ఆదేశం
భారత క్రికెటర్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. 2025, డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న దేశవాళీ లీగ్ విజయ్ హజారే ట్రోఫీలో ప్రస్తుత భారత ఆటగాళ్లందరూ కనీసం రెండు మ్యాచ్‌లు ఆడాలని ఆదేశించింది.