ధాన్యం కొనుగోళ్లలో అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు మిల్లర్లతో కుమ్ముక్కై రైతులను దోచుకుంటున్నారని బీజేపీ జిల్లా అఽధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ ఆరోపించారు. తరుగు పేరిట ఒక్కో ధాన్యం లారీపై రూ. 40 వేల నుంచి రూ. 50 వేల వరకు దోచుకొని పంచుకుంటున్నారని పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు మిల్లర్లతో కుమ్ముక్కై రైతులను దోచుకుంటున్నారని బీజేపీ జిల్లా అఽధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ ఆరోపించారు. తరుగు పేరిట ఒక్కో ధాన్యం లారీపై రూ. 40 వేల నుంచి రూ. 50 వేల వరకు దోచుకొని పంచుకుంటున్నారని పేర్కొన్నారు.