రైలు ప్రయాణికులకు అలర్ట్... వైజాగ్ - కిరండూల్ ప్యాసింజర్ రైళ్ల పాక్షిక రద్దు! వివరాలివే

Visakhapatnam Kirandul Passenger Train Updates : కమ్లూర్-భాన్సీ రైల్వే సెక్షన్‌లో డబ్లింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఈ కారణంగా విశాఖపట్నం-కిరండూల్ ప్యాసింజర్ రైళ్లను జూన్ 22 నుండి 26 వరకు దంతేవాడ స్టేషన్ల మధ్య పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే ప్రకటించింది.

రైలు ప్రయాణికులకు అలర్ట్... వైజాగ్ - కిరండూల్ ప్యాసింజర్ రైళ్ల పాక్షిక రద్దు! వివరాలివే
Visakhapatnam Kirandul Passenger Train Updates : కమ్లూర్-భాన్సీ రైల్వే సెక్షన్‌లో డబ్లింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఈ కారణంగా విశాఖపట్నం-కిరండూల్ ప్యాసింజర్ రైళ్లను జూన్ 22 నుండి 26 వరకు దంతేవాడ స్టేషన్ల మధ్య పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే ప్రకటించింది.