రైల్వే ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన మోదీ సర్కార్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం..!
రైల్వే ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన మోదీ సర్కార్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం..!
దీపావళి ముందు కేంద్ర మంత్రివర్గం గుడ్న్యూస్ ప్రకటించింది.రైల్వే ఉద్యోగులకు ఒక ప్రధాన బహుమతిని ఇచ్చింది . బుధవారం (సెప్టెంబర్ 24)న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్, 10.91 లక్షలకు పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్గా రూ. 1,865.68 కోట్ల చెల్లింపును ఆమోదించింది.
దీపావళి ముందు కేంద్ర మంత్రివర్గం గుడ్న్యూస్ ప్రకటించింది.రైల్వే ఉద్యోగులకు ఒక ప్రధాన బహుమతిని ఇచ్చింది . బుధవారం (సెప్టెంబర్ 24)న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్, 10.91 లక్షలకు పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్గా రూ. 1,865.68 కోట్ల చెల్లింపును ఆమోదించింది.