వెంకన్న దర్శనానికి 24 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం కూడా భక్తులతో వైకుంఠంలోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి.

వెంకన్న దర్శనానికి 24 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం కూడా భక్తులతో వైకుంఠంలోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి.