వైభవంగా రంగనాయకుల స్వామి రథోత్సవం

సుల్తానాబాద్‌ మండలం నీరుకుళ్ళ గ్రామంలో మానేరు తీరాన వెలసిన రంగ నాయకుల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.

వైభవంగా రంగనాయకుల స్వామి రథోత్సవం
సుల్తానాబాద్‌ మండలం నీరుకుళ్ళ గ్రామంలో మానేరు తీరాన వెలసిన రంగ నాయకుల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.