ఈట్‌ రైట్‌పై అవగాహన ర్యాలీ

ఇంట్లో చేసుకున్న ఆహారాన్ని తీసుకోవాలని బయట హోటళ్ళు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌లో తయారు చేసే ఆహారాన్ని తినవద్దని డీఎంహెచ్‌వో డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌ సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఫుడ్‌ సేఫ్టీ డేను నిర్వహించారు.

ఈట్‌ రైట్‌పై అవగాహన ర్యాలీ
ఇంట్లో చేసుకున్న ఆహారాన్ని తీసుకోవాలని బయట హోటళ్ళు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌లో తయారు చేసే ఆహారాన్ని తినవద్దని డీఎంహెచ్‌వో డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌ సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఫుడ్‌ సేఫ్టీ డేను నిర్వహించారు.