శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్
శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్
అయోధ్య విరాళాల చోరీ ఘటన నేపథ్యంలో శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆ పదవిలో కొనసాగిన చంపత్రాయ్తోపాటు అనిల్ మిశ్రా రాజీనామాలను ట్రస్టు ఆమోదించింది.
అయోధ్య విరాళాల చోరీ ఘటన నేపథ్యంలో శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆ పదవిలో కొనసాగిన చంపత్రాయ్తోపాటు అనిల్ మిశ్రా రాజీనామాలను ట్రస్టు ఆమోదించింది.