ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను బేఖాతరు చేసి నోబిడ్లు అధికంగా వేస్తున్న పొగాకు బోర్డు అధికారులు, వ్యాపారుల ధిక్కార ధోరణికి నిరసనగా ఈనెల 24నుంచి 27వ తేదీ వరకు కలెక్టరేట్ ఎదుట రిలే దీక్షలు చేపడుతున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను బేఖాతరు చేసి నోబిడ్లు అధికంగా వేస్తున్న పొగాకు బోర్డు అధికారులు, వ్యాపారుల ధిక్కార ధోరణికి నిరసనగా ఈనెల 24నుంచి 27వ తేదీ వరకు కలెక్టరేట్ ఎదుట రిలే దీక్షలు చేపడుతున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు తెలిపారు.