సింగరేణి ఆధ్వర్యంలో బయ్యారం ఉక్కును వినియోగంలోకి తేవాలి: కవిత
బయ్యారం ఉక్కు తెలంగాణ, ఆదివాసీల హక్కుగా నినదిస్తూ వచ్చామని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. విభజన చట్టంలో కూడా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని ప్రతిపాదించారని పేర్కొన్నారు.