హత్యాయత్నం కేసులో నిందితులను అరెస్టు చేయాలి

యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో భూ తగాదాలో మహిళ గొంతు కోసి హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్టు చేసి శిక్షించాలని బాధితురాలి బంధువులు, గ్రామస్థులు డిమాండ్‌ చేశారు.

హత్యాయత్నం కేసులో నిందితులను అరెస్టు చేయాలి
యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో భూ తగాదాలో మహిళ గొంతు కోసి హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్టు చేసి శిక్షించాలని బాధితురాలి బంధువులు, గ్రామస్థులు డిమాండ్‌ చేశారు.