హనీమూన్ మర్డర్ 2.0: పెళ్లైన మూడు నెలలకే... ప్రియుడితో కలిసి భర్తను లేపేసిన భార్య, అసలేం జరిగిందో తెలుసా?

మేఘాలయ హనీమూన్ మర్డర్‌‌ను తలపించేలా రాజస్థాన్‌లో ఓ దారుణం చోటు చేసుకుంది. జనవరి 30వ తేదీ రాత్రి రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ సమీపంలో భర్తను అత్యంత దారుణంగా భార్య ప్రియుడితో కలిసి హత్య చేయించింది. వివరాల్లోకి వెళ్తే మూడు నెలల క్రితమే అంజు, ఆశిష్‌లకు పెళ్లి అయ్యింది. పెళ్లయిన కొత్తలోనే భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లింది అంజు. అక్కడే తన పాత ప్రియుడు సంజుతో మళ్లీ బంధాన్ని తిరిగి ప్రారంభించింది.ఇంతలోనే ఆశిష్ వచ్చి ఆమెను తిరిగి ఇంటికి తీసుకెళ్లాడు. అయితే భర్త వద్దు ప్రియుడే ముద్దు అని అంజు నిర్ణయించుకుంది. అంతే ప్రియుడిని అంతమెుందించాలని నిర్ణయించింది. ప్రియుడితోనే కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకుంది. ఇదే విషయాన్ని సంజుకు కూడా చెప్పగా అతడు కూడా ప్రియురాలితోనే కలిసి జీవించేందుకు ఆసక్తి చూపించారు. మనం సంతోషంగా కలిసి ఉండాలంటే నా భర్తను చంపాలని అంజు ప్రియుడు సంజుకు తెలిపింది. అయితే తమ బంధానికి అడ్డుగా ఉన్న ఆశిష్‌ను అడ్డు తొలగించుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు.ఇద్దరూ కలిసి స్కెచ్ వేశారు.ఆ పథకాన్ని లేట్ చేయకుండా వెంటనే అప్లై చేసింది., News News, Times Now Telugu

హనీమూన్ మర్డర్ 2.0: పెళ్లైన మూడు నెలలకే... ప్రియుడితో కలిసి భర్తను లేపేసిన భార్య, అసలేం జరిగిందో తెలుసా?
మేఘాలయ హనీమూన్ మర్డర్‌‌ను తలపించేలా రాజస్థాన్‌లో ఓ దారుణం చోటు చేసుకుంది. జనవరి 30వ తేదీ రాత్రి రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ సమీపంలో భర్తను అత్యంత దారుణంగా భార్య ప్రియుడితో కలిసి హత్య చేయించింది. వివరాల్లోకి వెళ్తే మూడు నెలల క్రితమే అంజు, ఆశిష్‌లకు పెళ్లి అయ్యింది. పెళ్లయిన కొత్తలోనే భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లింది అంజు. అక్కడే తన పాత ప్రియుడు సంజుతో మళ్లీ బంధాన్ని తిరిగి ప్రారంభించింది.ఇంతలోనే ఆశిష్ వచ్చి ఆమెను తిరిగి ఇంటికి తీసుకెళ్లాడు. అయితే భర్త వద్దు ప్రియుడే ముద్దు అని అంజు నిర్ణయించుకుంది. అంతే ప్రియుడిని అంతమెుందించాలని నిర్ణయించింది. ప్రియుడితోనే కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకుంది. ఇదే విషయాన్ని సంజుకు కూడా చెప్పగా అతడు కూడా ప్రియురాలితోనే కలిసి జీవించేందుకు ఆసక్తి చూపించారు. మనం సంతోషంగా కలిసి ఉండాలంటే నా భర్తను చంపాలని అంజు ప్రియుడు సంజుకు తెలిపింది. అయితే తమ బంధానికి అడ్డుగా ఉన్న ఆశిష్‌ను అడ్డు తొలగించుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు.ఇద్దరూ కలిసి స్కెచ్ వేశారు.ఆ పథకాన్ని లేట్ చేయకుండా వెంటనే అప్లై చేసింది., News News, Times Now Telugu