అమరావతిలో మరో కీలక ఘట్టం.. ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన.. ప్రత్యేకతలు ఇవే..

ఏపీ రాజధాని అమరావతిలో మరో కీలక నిర్మాణానికి అడుగులు పడ్డాయి. అమరావతిలో ఏపీ జ్యుడీషియల్ అకాడమీ నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన జరిగింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. 165 కోట్ల రూపాయలు ఖర్చు చేసి జ్యుడీషియల్ అకాడమీ ఏర్పాటు చేయనున్నారు. అలాగే అమరావతిలో నిర్మించనున్న హైకోర్టు జడ్జిల అతిథి గృహానికి కూడా శంకుస్థాపన చేశారు.

అమరావతిలో మరో కీలక ఘట్టం.. ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన.. ప్రత్యేకతలు ఇవే..
ఏపీ రాజధాని అమరావతిలో మరో కీలక నిర్మాణానికి అడుగులు పడ్డాయి. అమరావతిలో ఏపీ జ్యుడీషియల్ అకాడమీ నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన జరిగింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. 165 కోట్ల రూపాయలు ఖర్చు చేసి జ్యుడీషియల్ అకాడమీ ఏర్పాటు చేయనున్నారు. అలాగే అమరావతిలో నిర్మించనున్న హైకోర్టు జడ్జిల అతిథి గృహానికి కూడా శంకుస్థాపన చేశారు.