అలిపిరి కాలినడక మార్గంలో చిరుత కలకలం.. భయాందోళనలో భక్తులు

తిరుమలలోని అలిపిరి కాలినడక మార్గంలో రాత్రి సమయంలో చిరుతపులి సంచరించడం తీవ్ర కలకలం రేపింది. నరసింహస్వామి ఆలయ సమీపంలో హఠాత్తుగా చిరుత కనిపించడంతో భక్తులు భయాందోళనలకు గురై కేకలు వేస్తూ పరుగులు తీశారు..

అలిపిరి కాలినడక మార్గంలో చిరుత కలకలం.. భయాందోళనలో భక్తులు
తిరుమలలోని అలిపిరి కాలినడక మార్గంలో రాత్రి సమయంలో చిరుతపులి సంచరించడం తీవ్ర కలకలం రేపింది. నరసింహస్వామి ఆలయ సమీపంలో హఠాత్తుగా చిరుత కనిపించడంతో భక్తులు భయాందోళనలకు గురై కేకలు వేస్తూ పరుగులు తీశారు..