ఆపరేషన్ సింధూర్లో భారత్పై చైనా ఆయుధాలు అద్భుతంగా పనిచేశాయి: పాకిస్థాన్
ఆపరేషన్ సింధూర్లో భారత్పై చైనా ఆయుధాలు అద్భుతంగా పనిచేశాయి: పాకిస్థాన్
ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో ఉగ్రదాడి జరగ్గా.. భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింది. అయితే దాయాది దేశం సైతం ప్రతిదాడులు చేసింది. తాజాగా దీని గురించే ఆ దేశ ఐఎస్పీఆర్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. ఇటీవల అనూహ్యంగా చైనా ఆయుధాలు బాగా పని చేశాయని అన్నారు. భారత్కు చెందిన ఏడు విమానాలు కూల్చేశామని చెప్పారు.
ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో ఉగ్రదాడి జరగ్గా.. భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింది. అయితే దాయాది దేశం సైతం ప్రతిదాడులు చేసింది. తాజాగా దీని గురించే ఆ దేశ ఐఎస్పీఆర్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. ఇటీవల అనూహ్యంగా చైనా ఆయుధాలు బాగా పని చేశాయని అన్నారు. భారత్కు చెందిన ఏడు విమానాలు కూల్చేశామని చెప్పారు.