ఆయన దుర్మార్గుడైతే ఎందుకు చర్యలు తీసుకోరు: కేంద్రానికి సీఎం సూటి ప్రశ్న

మూసీ నది అభివృద్ధికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ నిధులు తెచ్చారా? అంటూ వారిని సీఎం రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. కానీ లక్షల కోట్ల రూపాయలు ఇచ్చామని వారు చెబుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఆయన దుర్మార్గుడైతే ఎందుకు చర్యలు తీసుకోరు: కేంద్రానికి సీఎం సూటి ప్రశ్న
మూసీ నది అభివృద్ధికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ నిధులు తెచ్చారా? అంటూ వారిని సీఎం రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. కానీ లక్షల కోట్ల రూపాయలు ఇచ్చామని వారు చెబుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.