ఆర్మూర్ టౌన్లోని ప్రసిద్ధ నవనాథ సిద్దులగుట్టను సోమవారం భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. గుట్టపైన ఉన్న శివాలయం, రామాలయం, అయ్యప్ప మందిరం, దుర్గామాత, దత్తాత్రేయ, ఎల్లమ్మ తల్లి ఆలయాల్లో పురోహితులు జంగం కుమార్ శర్మ, నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో అభిషేకాలు, పూజలు నిర్వహించారు.
ఆర్మూర్ టౌన్లోని ప్రసిద్ధ నవనాథ సిద్దులగుట్టను సోమవారం భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. గుట్టపైన ఉన్న శివాలయం, రామాలయం, అయ్యప్ప మందిరం, దుర్గామాత, దత్తాత్రేయ, ఎల్లమ్మ తల్లి ఆలయాల్లో పురోహితులు జంగం కుమార్ శర్మ, నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో అభిషేకాలు, పూజలు నిర్వహించారు.