ఘనంగా వైకుంఠ ఏకాదశి.. అక్షరాల కీర్తనలతో భక్తి పారవశ్యాన్ని చాటుకున్న చిత్రకారుడు!

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన చిత్రకారుడు వెంకటేశ్వర స్వామి చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారు. వెంకటేశ్వర స్వామికి ప్రియమైన భక్తుడు అన్నమయ్య రాసిన కీర్తనల అక్షరాలతో అ దేవదేవుడి చిత్రాన్ని చిత్రకారుడు అద్బతంగా మలిచాడు. చిత్రకారుడు ప్రతిభను వెంకటేశ్వర స్వామి భక్తులు, ప్రముఖులు ప్రశంసించారు.

ఘనంగా వైకుంఠ ఏకాదశి.. అక్షరాల కీర్తనలతో భక్తి పారవశ్యాన్ని చాటుకున్న చిత్రకారుడు!
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన చిత్రకారుడు వెంకటేశ్వర స్వామి చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారు. వెంకటేశ్వర స్వామికి ప్రియమైన భక్తుడు అన్నమయ్య రాసిన కీర్తనల అక్షరాలతో అ దేవదేవుడి చిత్రాన్ని చిత్రకారుడు అద్బతంగా మలిచాడు. చిత్రకారుడు ప్రతిభను వెంకటేశ్వర స్వామి భక్తులు, ప్రముఖులు ప్రశంసించారు.