ఆలయ అభివృద్ధికి రూ.లక్ష వితరణ

స్థానిక మంజునాథస్వామి అభివృద్ధికి స్థానిక విశ్రాంత ఉపాధ్యాయుడు రాచర్ల వెంకటేశులు రూ.లక్షా రెండు వందలను ఆలయ కమిటీ సభ్యులకు సోమవారం అందజేశారు.

ఆలయ అభివృద్ధికి రూ.లక్ష వితరణ
స్థానిక మంజునాథస్వామి అభివృద్ధికి స్థానిక విశ్రాంత ఉపాధ్యాయుడు రాచర్ల వెంకటేశులు రూ.లక్షా రెండు వందలను ఆలయ కమిటీ సభ్యులకు సోమవారం అందజేశారు.