ఐఐటీ జేఈఈ మెయిన్ 2026 విద్యార్థులకు అలర్ట్.. ఎన్టీఏ కీలక ప్రకటన

జేఈఈ మెయిన్ 2026 పరీక్షపై ఎన్టీఏ కీలక ప్రకటన చేసింది. జనవరిలో మొదటి విడత, ఏప్రిల్‌లో రెండో విడత పరీక్షలు జరుగుతాయని, ఈ ఏడాది అక్టోబర్‌లో అందుకు సంబంధించిన దరఖాస్తులు ప్రారంభమవుతాయని తెలిపింది. ఈ దరఖాస్తు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆధార్, కేటగిరీ సర్టిఫికెట్లను ముందుగానే అప్‌డేట్ చేసుకోవాలని విద్యార్థులకు సూచించింది. దీని వల్ల పరీక్ష సజావుగా జరగడానికి, తదుపరి దశల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయని పేర్కొంది.

ఐఐటీ జేఈఈ మెయిన్ 2026 విద్యార్థులకు అలర్ట్.. ఎన్టీఏ కీలక ప్రకటన
జేఈఈ మెయిన్ 2026 పరీక్షపై ఎన్టీఏ కీలక ప్రకటన చేసింది. జనవరిలో మొదటి విడత, ఏప్రిల్‌లో రెండో విడత పరీక్షలు జరుగుతాయని, ఈ ఏడాది అక్టోబర్‌లో అందుకు సంబంధించిన దరఖాస్తులు ప్రారంభమవుతాయని తెలిపింది. ఈ దరఖాస్తు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆధార్, కేటగిరీ సర్టిఫికెట్లను ముందుగానే అప్‌డేట్ చేసుకోవాలని విద్యార్థులకు సూచించింది. దీని వల్ల పరీక్ష సజావుగా జరగడానికి, తదుపరి దశల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయని పేర్కొంది.