సింగరేణిలో దసరా పండుగ సెలవును అక్టో బరు 2కు బదులుగా 3వ తేదీకి మార్చాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐ టీయూసీ) సోమవారం సింగరేణిలో నిరసన లు తెలిపింది. బొగ్గు గనులు, డిపార్ట్మెంట్లు, ఓసీపీల్లో అధికారులకు వినతిపత్రాలు సమ ర్పించింది.
సింగరేణిలో దసరా పండుగ సెలవును అక్టో బరు 2కు బదులుగా 3వ తేదీకి మార్చాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐ టీయూసీ) సోమవారం సింగరేణిలో నిరసన లు తెలిపింది. బొగ్గు గనులు, డిపార్ట్మెంట్లు, ఓసీపీల్లో అధికారులకు వినతిపత్రాలు సమ ర్పించింది.