ఆ ముగ్గురు.. దోపిడీ దొంగలు...భట్టి, శ్రీధర్‌బాబు, ప్రేమ్‌సాగర్‌రావుపై కవిత ఆరోపణలు

‘డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు దోపిడీ దొంగలుగా మారారు. కమీషన్ల పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారు’ అని టీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

ఆ ముగ్గురు.. దోపిడీ దొంగలు...భట్టి, శ్రీధర్‌బాబు, ప్రేమ్‌సాగర్‌రావుపై కవిత ఆరోపణలు
‘డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు దోపిడీ దొంగలుగా మారారు. కమీషన్ల పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారు’ అని టీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు.