ఇవాళ మేడిగడ్డకు సీఎం..డ్యామ్ సైట్ పరిశీలన, ఆఫీసర్లతో రివ్యూ

సభ ప్రాంగణంలో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు సోమవారం మధ్యాహ్నం ముందుగా హెలీకాప్టర్​లో కాళేశ్వరం వెళ్తారు. అక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

ఇవాళ మేడిగడ్డకు సీఎం..డ్యామ్ సైట్ పరిశీలన, ఆఫీసర్లతో రివ్యూ
సభ ప్రాంగణంలో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు సోమవారం మధ్యాహ్నం ముందుగా హెలీకాప్టర్​లో కాళేశ్వరం వెళ్తారు. అక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.