నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎన్నిక శనివారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రం వద్ద బారులుదీరారు. మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో మహిళలు, వృద్దులు, యువకులు ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు.
నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎన్నిక శనివారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రం వద్ద బారులుదీరారు. మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో మహిళలు, వృద్దులు, యువకులు ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు.