విపక్షాలు తప్పు చేశాయి, పర్యవసానాలు తప్పవు.. మహిళా బిల్లు వీగిపోవడంపై ప్రధాని మోదీ ఆగ్రహం

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడంపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు చాలా పెద్ద తప్పు చేశాయని పేర్కొన్నారు. దీనికి తగిన పర్యవసానాలను విపక్షాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని.. కేబినెట్ భేటీలో చెప్పినట్లు తెలుస్తోంది. దేశంలోని మహిళలకు ప్రతిపక్ష పార్టీలు సమాధానం చెప్పాలని తెలిపారు.

విపక్షాలు తప్పు చేశాయి, పర్యవసానాలు తప్పవు.. మహిళా బిల్లు వీగిపోవడంపై ప్రధాని మోదీ ఆగ్రహం
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడంపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు చాలా పెద్ద తప్పు చేశాయని పేర్కొన్నారు. దీనికి తగిన పర్యవసానాలను విపక్షాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని.. కేబినెట్ భేటీలో చెప్పినట్లు తెలుస్తోంది. దేశంలోని మహిళలకు ప్రతిపక్ష పార్టీలు సమాధానం చెప్పాలని తెలిపారు.