ఎన్డీయే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని పార్టీ నేతలకు బీజేపీ తమిళనాడు, కర్నాటక రాష్ర్టాల సహ జాతీయ ఇన్‌‌‌‌ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి సూచించారు. డీఎంకే అవినీతిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

ఎన్డీయే సంక్షేమ పథకాలను  ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని పార్టీ నేతలకు బీజేపీ తమిళనాడు, కర్నాటక రాష్ర్టాల సహ జాతీయ ఇన్‌‌‌‌ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి సూచించారు. డీఎంకే అవినీతిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు.