ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించాలి

సాగు నీటి లభ్యత లేని ప్రాం తాల్లో రైతులు వరి సాగు చేయవద్దని, సూపర్‌ ఎల్‌నినో ప్రభావంపై విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హైదరా బాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించాలి
సాగు నీటి లభ్యత లేని ప్రాం తాల్లో రైతులు వరి సాగు చేయవద్దని, సూపర్‌ ఎల్‌నినో ప్రభావంపై విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హైదరా బాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.