ఎలమంచిలి వద్ద ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో మంటలు.. రెండు బోగీల్లో 158 మంది..
ఎలమంచిలి వద్ద ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో మంటలు.. రెండు బోగీల్లో 158 మంది..
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్ద టాటానగర్-ఎర్నాకులం ఎక్స్ప్రెస్లోని రెండు కంపార్ట్మెంట్లు మంటలు చెలరేగాయి. దీంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రమాదం ఘటనపై అధికారులు హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు.
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్ద టాటానగర్-ఎర్నాకులం ఎక్స్ప్రెస్లోని రెండు కంపార్ట్మెంట్లు మంటలు చెలరేగాయి. దీంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రమాదం ఘటనపై అధికారులు హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు.