ఏప్రిల్‌లోగా చెల్లిస్తే చాలు.. 100 శాతం వడ్డీ రాయితీ.. వారికి బిగ్ రిలీఫ్..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎన్ఎఫ్‌సీడీ, జాతీయ సఫాయికర్మచారీ ఆర్థికాభివృద్ధి కార్పొరేషన్ సహాయంతో రుణాలు పొందిన వారికి వడ్డీ మాఫీ చేశారు. అయితే ఇందుకు ఓ చిన్న కండీషన్ ఉంది. గతంలో ఈ విధంగా రుణాలు తీసుకుని బకాయిలు పడ్డవారికి ఈ అవకాశం కల్పిస్తున్నారు. ఏప్రిల్ నెలాఖరులోపు పూర్తి రుణం చెల్లించిన వారికి పూర్తి వడ్డీ రాయితీ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రుణ గ్రహీతలు ఈ ఛాన్స్ ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఏప్రిల్‌లోగా చెల్లిస్తే చాలు.. 100 శాతం వడ్డీ రాయితీ.. వారికి బిగ్ రిలీఫ్..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎన్ఎఫ్‌సీడీ, జాతీయ సఫాయికర్మచారీ ఆర్థికాభివృద్ధి కార్పొరేషన్ సహాయంతో రుణాలు పొందిన వారికి వడ్డీ మాఫీ చేశారు. అయితే ఇందుకు ఓ చిన్న కండీషన్ ఉంది. గతంలో ఈ విధంగా రుణాలు తీసుకుని బకాయిలు పడ్డవారికి ఈ అవకాశం కల్పిస్తున్నారు. ఏప్రిల్ నెలాఖరులోపు పూర్తి రుణం చెల్లించిన వారికి పూర్తి వడ్డీ రాయితీ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రుణ గ్రహీతలు ఈ ఛాన్స్ ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.