ఏపీలో గర్భిణీలకు గుడ్‌న్యూస్: రక్తహీనతకు చెక్‌...ఇక నుంచి ఉచితంగా ఆ ఇంజెక్షన్

రక్త హీనత సమస్య కలిగిన గర్భిణులకు కూడా ఫెర్రిక్ కార్బాక్సీ మాల్టోజ్ (ఎఫ్సీఎం) ఇంజక్షన్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిసత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ప్రసుత్తం బాలింతలకు మాత్రమే ఇచ్చే ఈ ఇంజక్షన్లను త్వరలో గర్భిణీలకు కూడా ఉచితoగా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. హీమోగ్లోబిన్ పది అంతకంటే తక్కువగా ఉన్నవారికి మాత్రమే ఇచ్చే ఈ ఇంజక్షన్ వల్ల హీమోగ్లోబిన్ పెరిగి రక్తహీనత సమస్య పరిష్కారం అవుతుందని...ప్రసవం పరంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుకుండా ఉంటాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఇంజెక్షన్ అవసరమైన గర్భిణులకు ఉచిత రవాణా (తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్) సౌకర్యాన్ని కూడా కల్పిస్తారు., News News, Times Now Telugu

ఏపీలో గర్భిణీలకు గుడ్‌న్యూస్: రక్తహీనతకు చెక్‌...ఇక నుంచి ఉచితంగా ఆ ఇంజెక్షన్
రక్త హీనత సమస్య కలిగిన గర్భిణులకు కూడా ఫెర్రిక్ కార్బాక్సీ మాల్టోజ్ (ఎఫ్సీఎం) ఇంజక్షన్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిసత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ప్రసుత్తం బాలింతలకు మాత్రమే ఇచ్చే ఈ ఇంజక్షన్లను త్వరలో గర్భిణీలకు కూడా ఉచితoగా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. హీమోగ్లోబిన్ పది అంతకంటే తక్కువగా ఉన్నవారికి మాత్రమే ఇచ్చే ఈ ఇంజక్షన్ వల్ల హీమోగ్లోబిన్ పెరిగి రక్తహీనత సమస్య పరిష్కారం అవుతుందని...ప్రసవం పరంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుకుండా ఉంటాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఇంజెక్షన్ అవసరమైన గర్భిణులకు ఉచిత రవాణా (తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్) సౌకర్యాన్ని కూడా కల్పిస్తారు., News News, Times Now Telugu