ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. ఈ పంట సాగు చేస్తే అర ఎకరాకు రూ.33వేలు ఉచితంగా ఇస్తారు.. దరఖాస్తు చేస్కోండిలా

Andhra Pradesh Farmers Rs 33000 Help: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతులకు శుభవార్త చెప్పింది. ఉపాధిహామీ పథకం కింద వందశాతం రాయితీతో పశుగ్రాసం పెంపకం పథకాన్ని అమలు చేస్తోంది. ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులకు ఇది ఒక గొప్ప అవకాశం. గరిష్ఠంగా 50 సెంట్ల వరకు పశుగ్రాసం పెంచేలా రైతులకు ప్రోత్సాహం అందిస్తూ, ఆర్థికంగా లబ్ధి చేకూర్చేలా ఈ పథకం రూపొందించబడింది.

ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. ఈ పంట సాగు చేస్తే అర ఎకరాకు రూ.33వేలు ఉచితంగా ఇస్తారు.. దరఖాస్తు చేస్కోండిలా
Andhra Pradesh Farmers Rs 33000 Help: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతులకు శుభవార్త చెప్పింది. ఉపాధిహామీ పథకం కింద వందశాతం రాయితీతో పశుగ్రాసం పెంపకం పథకాన్ని అమలు చేస్తోంది. ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులకు ఇది ఒక గొప్ప అవకాశం. గరిష్ఠంగా 50 సెంట్ల వరకు పశుగ్రాసం పెంచేలా రైతులకు ప్రోత్సాహం అందిస్తూ, ఆర్థికంగా లబ్ధి చేకూర్చేలా ఈ పథకం రూపొందించబడింది.