హైదరాబాద్ లో ఘనంగా దుర్గామాత విగ్రహాల నిమజ్జనోత్సవం
హైదరాబాద్ లో ఘనంగా దుర్గామాత విగ్రహాల నిమజ్జనోత్సవం
గ్రేటర్లో 20 చోట్ల దుర్గామాత విగ్రహాల నిమజ్జనోత్సవం ఘనంగా జరిగింది. పీపుల్స్ ప్లాజా వద్ద మేళతాళాలు, కోలాటాల నడుమ అమ్మవారి ఊరేగింపును భక్తులు వైభవంగా నిర్వహించారు. శనివారం వరకు మొత్తం 30,330 విగ్రహాల నిమజ్జనం జరిగినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
గ్రేటర్లో 20 చోట్ల దుర్గామాత విగ్రహాల నిమజ్జనోత్సవం ఘనంగా జరిగింది. పీపుల్స్ ప్లాజా వద్ద మేళతాళాలు, కోలాటాల నడుమ అమ్మవారి ఊరేగింపును భక్తులు వైభవంగా నిర్వహించారు. శనివారం వరకు మొత్తం 30,330 విగ్రహాల నిమజ్జనం జరిగినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.