జిల్లాలో 4,217 మంది ఆటోవాలలకు వాహన మిత్ర పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు చొప్పున అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం జిల్లాలోని పాడేరు, అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఆటో స్టాండ్ల వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
జిల్లాలో 4,217 మంది ఆటోవాలలకు వాహన మిత్ర పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు చొప్పున అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం జిల్లాలోని పాడేరు, అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఆటో స్టాండ్ల వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.