హెచ్-1బీ వీసా ఫీజుల పెంపుతో ట్రంప్కు షాక్.. భారత్కు తరలిరానున్న అమెరికా కంపెనీలు
హెచ్-1బీ వీసా ఫీజుల పెంపుతో ట్రంప్కు షాక్.. భారత్కు తరలిరానున్న అమెరికా కంపెనీలు
హెచ్-1బీ వీసా ఫీజును పెంచుతూ ట్రంప్ ఇటీవల తీసుకున్న నిర్ణయం.. భారత టెక్ పరిశ్రమకు ఊతమివ్వనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వీసా ఆంక్షల కారణంగా అమెరికన్ సంస్థలు తమ పనిని జీసీసీల ద్వారా భారత్కు తరలించవచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచంలోని సగానికి పైగా జీసీసీలు భారత్లోనే ఉండగా.. ఈ పరిణామాలు జీసీసీల వృద్ధిని వేగవంతం చేసి.. భారతదేశ ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయనున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
హెచ్-1బీ వీసా ఫీజును పెంచుతూ ట్రంప్ ఇటీవల తీసుకున్న నిర్ణయం.. భారత టెక్ పరిశ్రమకు ఊతమివ్వనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వీసా ఆంక్షల కారణంగా అమెరికన్ సంస్థలు తమ పనిని జీసీసీల ద్వారా భారత్కు తరలించవచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచంలోని సగానికి పైగా జీసీసీలు భారత్లోనే ఉండగా.. ఈ పరిణామాలు జీసీసీల వృద్ధిని వేగవంతం చేసి.. భారతదేశ ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయనున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.